Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Tuesday, August 11, 2020

నిర్మాతలతో రాజీ పడలేదు.. హీరోలతో నో అఫైర్.. కరణ్ జోహర్ కోట్లు పెట్టి.. రవీనా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ హీరోలపై హీరోయిన్ రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తమ చెంచా జర్నలిస్టులతో కలిసి విపరీతంగా వేధించారని ఆరోపణలు చేశారు. తనను ఫినిష్ చేయాలని కుట్ర పన్నారు అంటూ రవీనా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుశాంత్ సింగ్, దిశా సలియాన్ మరణాల నేపథ్యంలో బాలీవుడ్ పాలిటిక్స్‌పై రవీనా సంచలన ఆరోపణలు చేయడం మరింత చర్చకు దారి తీశాయి. రవీనా తాజా ఇంటర్వ్యూలో..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/30tecbf

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box