సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. సుశాంత్ సింగ్ బ్యాంక్ అకౌంట్లు దుర్వినియోగం జరిగిందని తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదును ఈడీ స్వీకరించింది. ఈ వ్యవహారంలో అనుమానాస్పదంగా మారిన సుశాంత్ ప్రియురాలు, హీరోయిన్ రియా చక్రవర్తిని విచారించేందుకు సమన్లు జారీ చేయడం బాలీవుడ్లో చర్చకు దారి తీసింది. సుశాంత్
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3kcNn2R
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box