Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Tuesday, August 11, 2020

పీకల్లోతు కష్టాల్లో రియా చక్రవర్తి.. ఈడీ, సీబీఐ వేట మొదలు.. ఆగస్టు 7న కీలకంగా..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. సుశాంత్ సింగ్ బ్యాంక్ అకౌంట్లు దుర్వినియోగం జరిగిందని తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదును ఈడీ స్వీకరించింది. ఈ వ్యవహారంలో అనుమానాస్పదంగా మారిన సుశాంత్ ప్రియురాలు, హీరోయిన్ రియా చక్రవర్తిని విచారించేందుకు సమన్లు జారీ చేయడం బాలీవుడ్‌లో చర్చకు దారి తీసింది. సుశాంత్‌

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3kcNn2R

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box