బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ లుకేమియా వ్యాధితో బాధపడుతూ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్లో కన్నుమూశారు. రిషి చివరి క్షణాల్లో తన కూతురు తప్ప అందరూ ఆయన వెంట ఉన్నారు. కూతురు రిద్దిమా కపూర్ సాహ్ని ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. తండ్రి మరణ వార్త వినగానే రిద్ధిమా తీవ్ర దిగ్రాంతికి లోనయ్యారు. విషాద సమయంలో తండ్రిని గుర్తు చేసుకొని రిద్ది భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3f6qFXA
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box