Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Wednesday, October 7, 2020

పాయల్ ఘోష్ అబద్దాల కోరు.. బ్లాక్‌మెయిల్ చేసేందుకు కుట్ర.. అనురాగ్ కశ్యప్

ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ లైంగిక దాడి ఆరోపణలు చేయడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఆ తర్వాత ముంబైలోని వెర్సోవా పోలీస్2 స్టేషన్‌లో డైరెక్టర్‌పై కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం ముదిరింది. ఈ క్రమంలో పోలీసులు సమన్లు జారీ చేయగా అనురాగ్ కశ్యప్ అక్టోబర్ 1వ తేదీన వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3cUAFTo

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box