బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె కుటుంబాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) రెండోసారి 9 గంటలపాటు ప్రశ్నించింది. సోమవారం నాడు రియా తండ్రి ఇంద్రజిత్, సోదరుడు షోవిక్ చక్రవర్తితోపాటు సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని, రియా మాజీ మేనేజర్ శృతి మోదీని సుదీర్ఘంగా విచారించారు. ఈ
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3fMxzAH
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box