Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Sunday, August 23, 2020

సుశాంత్ దేహం పక్కన ‘మిస్టరీ’ మహిళ.. అనుమానాస్పద ముసుగులో ఆ ఇద్దరు? వారెవరంటే

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో ముంబై పోలీసులు దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో మరో విషంయ సంచలనంగా మారింది. సుశాంత్ మరణించిన జూన్ 14వ తేదీన ఆయన కుటుంబ సభ్యులెవ్వరూ లేని సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆయన మృతదేహం వద్ద అనుమానాస్పదంగా తిరగడం భారీ చర్చకు దారి తీసింది. ఇంతకు ఆ ఇద్దరు ఎవరనే వేటను మీడియా చేపట్టింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Ym8QwS

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box