Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Wednesday, August 19, 2020

’కష్టాల్లో కరణ్ జోహర్.. ఆర్మీని కించపరిచాడు.. పద్మశ్రీని వెనక్కు తీసుకోండి‘

గుంజన్ సక్సేనా అనే చిత్రం వివాదానికి కేంద్ర బిందువుగా మారడంతో కరణ్‌ జోహర్‌ను టార్గెట్‌గా చేసుకొని కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. ఆయనపై కవితను రాసిన ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ఆయన తీరు ఎండగట్టారు. జాతీయవాదంతో దుకాణం తెరిచిన ఆయన తన సినిమాల్లో దేశభక్తి చూపించడం లేదు. పాకిస్థాన్‌కు అనుకూలంగా సినిమాలు తీస్తూ దేశ ప్రతిష్టను

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/34arrQh

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box