Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Wednesday, August 19, 2020

రియా చక్రవర్తి పప్పులు ఉడకవు.. సుశాంత్ ఫ్యామిలీ ఫైర్.. 19న సుప్రీంలో సిబీ‘ఐ’

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐకి అప్పగించే కేసు విచారణ సుప్రీంకోర్టులో బుధవారం జరుగనున్నది. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ సోదరిపై రియా చక్రవర్తి తరఫు న్యాయవాది సతీష్ మాన్‌షిండే వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. సుశాంత్ ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో ఆయన సోదరి ప్రియాంక సింగ్ తన బెడ్‌పైకి వచ్చి తనను అసభ్యకరంగా తాకుతూ వేధించిందని

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/317NhCh

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box