Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Tuesday, August 11, 2020

మహారాష్ట్ర పోలీసులకు సుప్రీం మొట్టికాయ... బీహార్ పోలీసాఫీసర్‌ను క్వారంటైన్‌లో పెట్టడంపై ఆగ్రహం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ప్రస్తుతం బీహార్ కేంద్రంగా మారింది. జూన్ 14న సుశాంత్ మరణించినా.. ఇప్పటి వరకు కేసులో కదలిక లేకపోవడంతో అతని తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తిపై పాట్నాలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక కేకే సింగ్ ఫిర్యాదులో కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి అన్ని కళ్లు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/33s430o

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box