సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసుతో సంబంధమున్న ఆర్థిక వ్యవహారాల కేసులో ఈడీ దర్యాప్తు జోరు కొనసాగుతున్నది. వరుసగా ఒక్కక్కరిని ప్రశ్నిస్తూ లెక్కలు తేల్చే పనిలో పడింది. శుక్రవారం రియాను తొమ్మిది గంటలపాటు ప్రశ్నించిన అధికారులు సోమవారం మరోసారి రియాను విచారణకు పిలిచింది. ఈడీ అధికారులు సోమవారం వెల్లడించినట్టు బాలీవుడ్ మీడియా చెప్పున్న కథనంలో..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/33Lj6SX
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box