Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Saturday, August 15, 2020

ఈడీ చేతికి రియా, తండ్రి కాల్‌డేటా..15 కోట్లతోనే చిక్కంతా.. పొంతనలేని లెక్కలతో బిగుస్తున్న ఉచ్చు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుతో సంబంధమున్న ఆర్థిక వ్యవహారాల కేసులో ఈడీ దర్యాప్తు జోరు కొనసాగుతున్నది. వరుసగా ఒక్కక్కరిని ప్రశ్నిస్తూ లెక్కలు తేల్చే పనిలో పడింది. శుక్రవారం రియాను తొమ్మిది గంటలపాటు ప్రశ్నించిన అధికారులు సోమవారం మరోసారి రియాను విచారణకు పిలిచింది. ఈడీ అధికారులు సోమవారం వెల్లడించినట్టు బాలీవుడ్ మీడియా చెప్పున్న కథనంలో..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/33Lj6SX

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box