కరోనా వైరస్ తో సతమతమవుతున్న తరుణంలో ఒక్కసారిగా బాలీవుడ్ లో గ్యాప్ లేకుండా విషాద ఛాయలు అలుముకోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ధోని బయోపిక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వైద్య అధికారులు ఆయన పోస్టుమార్టం రిపోర్టును విడుదల చేశారు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2MXMn3r
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box