బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం నేపథ్యంలో హిందీ చిత్రసీమలో బంధుప్రీతి, ఫేవరిజంపై సినీ ప్రముఖులు, నెటిజన్లు భగ్గుమంటున్నారు. బాలీవుడ్లో ఓ వర్గానికి ప్రోత్సాహం అందిస్తున్నారు, సినీ హీరోల వారసత్వంతో వచ్చే పిల్లలకు సపోర్టు చేస్తారనే ఆరోపణలపై దర్శక, నిర్మాత కరణ్ జోహర్పై మండిపడుతున్నారు. తాజాగా కంగన రనౌత్తోపాటు పలువురు సినీ ప్రముఖులు చేసిన ఆరోపణలు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3hxRaGz
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box