Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Monday, June 22, 2020

అశ్రునయనాల మధ్య సుశాంత్ అస్థికల నిమజ్జనం, కన్నీటితో చివరి వీడ్కోలు.. 5 ఏళ్ల మేనకోడలు..!

సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానుల మధ్య భావోద్వేగ అంశాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. అశ్రు నయనాల మధ్య ముంబైలో అంత్యక్రియలు నిర్వహించిన ఫ్యామిలీ మెంబర్స్ బుధవారం తమ స్వంత పట్టణంలో సుశాంత్ అస్థికలను నిమజ్జనం చేయడానికి పాట్నాకు చేరుకొన్నారు. ఈ సందర్బంగా సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ కృతి ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3hEgKd3

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box