బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి గొప్ప మనసు చాటుకొన్నారు. లాక్డౌన్ కారణంగా ముంబైలో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఉత్తర ప్రదేశ్లోని తమ స్వస్థలాలకు పంపించడానికి ఏర్పాట్లు చేసి మానవత్వాన్ని చాటుకొన్నారు. వలస కార్మికుల కోసం అమితాబ్ తీసుకొన్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2AtjxVI
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box