Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Wednesday, October 7, 2020

బ్రేకింగ్: సుశాంత్‌ మరణంపై ఎయిమ్స్ డాక్టర్ సంచలన ప్రకటన.. ఆ రోజు జరిగింది అదే అంటూ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఆత్మహత్య కాదంటూ కొద్దికాలంగా జరుగుతున్న వాదనకు తెరపడింది. ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టిన తర్వాత పోస్టుమార్టం, విసేరా రిపోర్టులను మరోసారి పరిశీలించాలని, పరిశోధించాలని చేసిన సూచనతో ఎయిమ్స్ వైద్యులు తాజాగా నివేదికను సమర్పించారు. ఈ క్రమంలో వారు ఇచ్చిన నివేదికపై ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏమిటంటే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/33qh6iB

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box