బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఊహించిన దానికి భిన్నంగా వార్తలు వెలుగు చూస్తున్నాయి. పీకల్లోతు కష్టాల్లో పడినట్టు కనిపించిన బాలీవుడ్ టాప్ హీరోయిన్లు దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, కరిష్మ ప్రకాశ్కు ఊరట లభించే వార్తలు వినిపిస్తున్నాయి. వీరి విచారణ అనంతరం ఎన్సీబీ వర్గాలు పేర్కొన్నట్టు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3ikCtWy
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box