సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసు దర్యాప్తులో భాగంగా బయటకు వచ్చిన డ్రగ్స్ కేసులో సంచలన విషయలు బయటకు వచ్చాయి. డ్రగ్ రాకెట్తో సినీ తారల సంబంధాలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూ్, రకుల్ ప్రీత్ సింగ్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసి విచారించడం
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/36zcR62
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box