ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన అనేక వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా రియా చక్రవర్తి మరోసారి విచారణకు సంబంధించిన కారణాల వల్ల బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. సుశాంత్ సింగ్ మృతులకు కారణమైన వారిలో రియా పాత్ర ఉందంటూ సుశాంత్ తండ్రి కేకే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3gvLBHN
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box