Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Wednesday, August 5, 2020

మరణానికి ముందు సుశాంత్ నాతో.. బీహార్ పోలీసులకు వంట మనిషి సంచలన విషయాలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో బీహార్ పోలీసులు వేగం పెంచారు. సుశాంత్ తండ్రి పాట్నాలో ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం కొద్దిరోజుల క్రితం ముంబై చేరుకొన్న పోలీసులు అనుమానితులపై గురిపెట్టారు. ఈ క్రమంలో సుశాంత్ వంట మనిషి నీరజ్‌ను శుక్రవారం విచారించారు. వంట మనిషి విచారణ సందర్భంగా షాకింగ్ విషయాలు బీహార్ పోలీసుల

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/39UCQVe

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box