Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Sunday, August 23, 2020

సుశాంత్ మృతి తర్వాత కరణ్ జోహర్ మరో ఇన్స్‌టా పోస్టు.. సూసైడ్ గ్యాంగ్ ఆరోపణల మధ్య..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ప్రముఖులు కొందరు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుశాంత్ మృతికి పరోక్షంగా కారణం ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు కరణ్ జోహర్ అంటూ కొన్ని వర్గాలు వేలెత్తి చూపాయి. దాంతో ఆయన మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సుశాంత్ మరణం రోజున స్పందించిన తర్వాత మళ్లీ ఆయన

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2El5UK6

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box