సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసును సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తున్నది. మహారాష్ట్ర ప్రభుత్వానికి, ముంబై పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. సుశాంత్ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు పూర్తి వివరాలను మూడు రోజుల్లోగా అందజేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. పాట్నాలో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ దాఖలు చేసిన కేసును ముంబైకి బదిలీ
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2XD9wOf
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box