సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసు విషయంలో సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ తప్పుదోవ పట్టించేలా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలని, అలాగే పాట్నా నుంచి కేసును ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3gODXsd
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box