బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో భాగంగా ఆయన బ్యాంక్ అకౌంట్లలో జరిగిన అవకతవకలుపై దర్యాప్తు చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. బుధవారం సుశాంత్ హౌస్ మేనేజర్ శ్యాముల్ మిరాండాను విచారించింది. బ్యాంక్ అకౌంట్లు, ఇంటి వ్యవహారాల గురించి ప్రశ్నించినట్టు తెలిసింది. ఈడీ విచారణ గురించి వివరాల్లోకి వెళితే..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/33ydtaT
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box