సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసులో దర్శకుడు శేఖర్ కపూర్ను వాగ్మూలాన్ని ముంబై పోలీసులు సేకరించారు. దర్శకుడు శేఖర్ కపూర్ ప్రస్తుతం ముంబైకి దూరంగా ఉండటం వల్ల ఆయన బాంద్రా పోలీసుల విచారణకు హాజరుకాలేదనే విషయం స్పష్టమైంది. అయితే తన స్టేట్మెంట్ను ఈమెయిల్ ద్వారా పోలీసులకు చేరవేసినట్టు తెలిసింది. అయితే సుశాంత్ మరణం తర్వాత భావోద్వేగంగా స్పందించిన
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Cqd3I5
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box