Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Monday, July 13, 2020

సుశాంత్ సూసైడ్: పోలీసుల చెరలో భన్సాలీ.. 3 గంటల ప్రశ్నల వర్షం.. జర్నలిస్టుకు సమన్లు

సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతున్నది. సోమవారం ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని మూడు గంటలపాటు ప్రశ్నించారు. అనంతరం మీడియా కథనాలపై విచారణ చేపట్టాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే సుశాంత్ మరణానికి కేవలం డిప్రెషన్ కారణమా? లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2DfK0Hn

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box