Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Saturday, June 13, 2020

ఏనుగు హత్య మరవకముందే మరో జంతువుపై పైశాచికం.. వాళ్లు మనుషులేనా.. అనుష్క శర్మ ఫైర్

కేరళలో ఏనుగును టపాసులు పెట్టి చంపిన ఘటన మరవకముందే తమిళనాడులో మరో ఘోరం జరిగింది. ఓ తోడేలును అతి కిరాతకంగా చంపడం తమిళనాడులో సంచలనం రేపింది. జంతువులపై హింస్మాత్మకంగా వ్యవహరించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆ ఘటనపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఘాటుగా స్పందించారు. ఈ వ్యవహారంలో పైశాచికంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2XMcRuW

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box