Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Thursday, May 7, 2020

గోధుమ పిండి ప్యాకెట్లో 15 వేలు పంపిణి .. అది అమీర్ ఖాన్ పనే.. సోషల్ మీడియాలో రచ్చ

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ ఘటన బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌ను వివాదంలోకి లాగేలా చేసింది. లాక్‌డౌన్ సమయంలో ఓ ప్రాంతంలో పంచిన గోధుమపిండి ప్యాకెట్లలో డబ్బు పెట్టి పేదలకు పంచడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ ఘటన సంచలనం రేపింది. ఈ డబ్బు పంచి పెట్టడం వెనుక

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3c7d7JB

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box