దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ ఘటన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ఖాన్ను వివాదంలోకి లాగేలా చేసింది. లాక్డౌన్ సమయంలో ఓ ప్రాంతంలో పంచిన గోధుమపిండి ప్యాకెట్లలో డబ్బు పెట్టి పేదలకు పంచడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ ఘటన సంచలనం రేపింది. ఈ డబ్బు పంచి పెట్టడం వెనుక
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3c7d7JB
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box