Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Wednesday, April 14, 2021

మూడేళ్ల తర్వాత కూడా షారుక్ ఖాన్‌కు మోక్షం లభించదా? మరోసారి పఠాన్ షూటింగ్‌కు బ్రేక్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2018లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన జీరో మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టడంతో సినిమాలకు దూరం అయ్యారు. ఈ క్రమంలో కరోనావైరస్ వల్ల లాక్‌డౌన్ విధించడంతో మరింత గ్యాప్ ఏర్పడింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3armcOP

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box