బాలీవుడ్ హీరోయిన్లు కంగన రనౌత్, ఊర్మిళ మతోంద్కర్ మధ్య మరోసారి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం నెలకొన్నది. ఇటీవల ఊర్మిల కొనుగోలు చేసిన ఆస్తులపై కంగన రనౌత్ చేసిన ట్వీట్ అత్యంత గొడవకు దారి తీసింది. శివసేనలో చేరిన తర్వాతే ఊర్మిళ ఇంటిని కొనుగోలు చేశారనే ట్వీట్పై కంగనకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ వివాదంలోకి వెళితే..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3pRKI0N
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box