Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Friday, December 18, 2020

అర్జున్ రాంపాల్‌కు మళ్లీ సమన్లు.. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ మరోసారి పంజా

బాలీవుడ్‌తో సంబంధమున్న డ్రగ్స్ రాకెట్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరోసారి పంజా విసిరింది. ఇప్పటికే ఓసారి అర్జున్ రాంపాల్‌ను విచారించిన అధికారులు మరోసారి ఆయనకు సమన్లు జారీ చేశారు. డ్రగ్స్ సంబంధమున్న కేసులో విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. గతంలో నవంబర్ 8 తేదిన అర్జున్ రాంపాల్ ఇంటిలో మెరుపుదాడులు నిర్వహించారు. దాడుల అనంతరం

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3nwitnw

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box